Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవితకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (07:43 IST)
మాజీ ఎంపీ‌ కవితకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం లభించింది. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరగనున్న "ఇండియన్ డెమక్రసీ ఎట్ వర్క్" సదస్సులో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు.

2020 జనవరి 9-10 తేదీలలో జరగనున్న ఈ సదస్సులో సదస్సులో లో "మనీ పవర్ ఇన్ పాలిటిక్స్" అంశం పై మాజీ ఎంపీ ‌కవిత ప్రసంగించనున్నారు.
 
రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,  జాతీయ ఎలక్షన్ కమీషనర్ అశోక్ లావస, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, బీజేపీ నేత రాంమాధవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్, , సీపీఎం జాతీయ కార్యదర్శి  ఏచూరి, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ్,  ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు , వివిధ రంగాలకు చెందిన 30 కి పైగా ప్రతినిధులు ‌ఈ సదస్సులో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments