Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై వండలూరు జూలో కరోనాతో మగ సింహం మృతి

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (17:43 IST)
తమిళనాడు రాజధాని చెన్నైకి శివారులోని వండలూర్‌ అన్నా జూలాజికల్ పార్కులో మరో సింహం కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందింది. జూలోని ఏసియాటిక్ మగ సింహం పద్మనాథన్ (12) గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడింది. పరిస్థితి విషమించడంతో బుధవారం ప్రాణాలు విడిచింది. దాంతో అరైనర్ అన్నా జూలాజికల్ పార్కులో కరోనా కారణంగా మృతిచెందిన సింహాల సంఖ్య రెండుకు చేరింది.
 
ఈ నెల 3న జూలోని నీలా (9) అనే ఆడ సింహం కరోనా బారినపడి మృతిచెందింది. అదేరోజు మిగతా సింహాలకు కూడా పరీక్షలు నిర్వహించగా మొత్తం తొమ్మిది సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి వైద్యులు వాటికి ప్రత్యేకంగా చికిత్స అందజేస్తున్నారు. వాటిలో మూడు సింహాలు చికిత్సకు నిదానంగా స్పందిస్తున్నాయని జూ అధికారులు తెలిపారు. వాటిలోని ఒక సింహమే ఇప్పుడు వైరస్ ముదిరి మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments