Webdunia - Bharat's app for daily news and videos

Install App

కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

Webdunia
బుధవారం, 12 జులై 2023 (13:29 IST)
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కేఎన్‌పీ)లో మరో చిరుత ప్రాణాలు కోల్పోయింది. గత నాలుగు నెలల్లోపు మగ చిరుత చనిపోయింది. బుధవారం తెల్లవారుజామున చిరుతపై మెడ గాయాలను గుర్తించిన పర్యవేక్షణ బృందం వెంటనే పశువైద్యులను అప్రమత్తం చేసింది.
 
గాయాలకు చికిత్స చేయడానికి వారు ప్రయత్నించినప్పటికీ, తేజస్ అనే చిరుత ప్రాణాలు కోల్పోయింది. శవపరీక్ష పెండింగ్‌లో ఉన్నందున, మరణానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి పరిశోధనలు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జేఎస్ చౌహాన్ తెలిపారు.
 
కునో నేషనల్ పార్క్‌లో తాజాగా చనిపోయిన చిరుతతో కలిపి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో మొత్తం 4 చిరుతలు, 3 చిరుత పిల్లలు మరణించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments