Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట్నా ఎన్ఐటీ‌లో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (13:41 IST)
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) పాట్నా విద్యార్థిని బీహార్ రాజధాని శివార్లలోని బిహ్తాలో ఉన్న క్యాంపస్‌లోని తన హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ మృతదేహం ఆమె హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. 
 
శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో ఓ విద్యార్థిని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు కాల్ వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. 
 
మృతురాలు ఆంధ్రప్రదేశ్‌ నివాసి. ఆపై పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ఘటనా స్థలం నుంచి అన్ని  ఆధారాలను సేకరిస్తున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments