Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట్నా ఎన్ఐటీ‌లో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (13:41 IST)
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) పాట్నా విద్యార్థిని బీహార్ రాజధాని శివార్లలోని బిహ్తాలో ఉన్న క్యాంపస్‌లోని తన హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ మృతదేహం ఆమె హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. 
 
శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో ఓ విద్యార్థిని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు కాల్ వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. 
 
మృతురాలు ఆంధ్రప్రదేశ్‌ నివాసి. ఆపై పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ఘటనా స్థలం నుంచి అన్ని  ఆధారాలను సేకరిస్తున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments