Webdunia - Bharat's app for daily news and videos

Install App

రితిక టిర్కి అదిరే రికార్డ్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్‌ (video)

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (13:03 IST)
Ritika Tirkey
సామాజిక మాధ్యమాల్లో 27 ఏళ్ల రితిక టిర్కి పేరు మారుమోగుతోంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లాగ్ ఆఫ్ చేసిన టాటానగర్ - పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్‌గా మారారు. 
 
జార్ఖండ్‌లోని గిరిజిన సమాజానికి చెందిన 27 ఏళ్ల రితికా టర్కీ అనే యువతి టాటా నగర్- పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడిపిన తొలి గిరిజన లోకో పైలట్‌గా వార్తల్లో నిలిచింది. 
 
అంతకుముందు మహారాష్ట్రకు చెందిన సురేఖ యాదవ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపిన తొలి మహిళ లోకో పైలట్‌గా నిలిచారు. ఆసియాలోనూ ఈ రికార్డు ఈమెపైనే వుంది. 
 
సురేఖ యాదవ్ ఇటీవల సోలాపూర్ స్టేషన్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్నినస్ వరకు సుమారు 450 కిలోమీటర్ల దూరం వందే భారత్ రైలు నడిపారు. ఆమె నడిపిన ఈ రైలు షెడ్యూల్ టైమ్ కంటే ఐదు నిమిషాల ముందుగా గమ్య స్థానాన్ని చేరుకోవడం విశేషం. 
 
తాజాగా సురేఖ బాటలో రితికా టిర్కీ సైతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన తొలి గిరిజన లోకో పైలట్‌గా రికార్డ్ సాధించడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments