Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం మహిళ లింక్ క్లిక్ చేసింది.. అంతే రూ. 4.72 లక్షలు స్వాహా

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (12:06 IST)
హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను రూ.4.72 లక్షలు మోసం చేశారు సైబర్ దుండగులు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మహిళ పార్ట్ టైమ్ జాబ్ కోసం లింక్‌తో కూడిన సందేశాన్ని అందుకుంది. 
 
ఆమె లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, ఆమె ఒక గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. ఆపై ఆ గ్రూపులోని వారు పెట్టుబడి పెడితే భారీగా రాబడి ఇస్తామని చెప్పి మహిళను ఉచ్చులోకి నెట్టారు. మొదట్లో అనుమానం రావడంతో కొద్ది మొత్తంలో బాధిత మహిళ పెట్టుబడి పెట్టింది. 
 
వెంటనే లాభాలు అందుకుంది. ఆ తర్వాత మహిళ రూ. 4.72 లక్షల మేర అత్యాశతో పెట్టుబడి పెట్టింది. కానీ లాభాలు రాలేదు. తీరా డబ్బూ పోయింది. దీంతో మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments