Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు.. సహకరించినందుకు మోదీకి ధన్యవాదాలు.. బాబు

సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:08 IST)
పోలవరం ప్రాజెక్టుకు సహకరించినందుకు ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. 
విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హామీని ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు అంటూ బాబు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం ఫలప్రదంగా సాగిందని చంద్రబాబు తెలిపారు.
 
పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించిన సవరించిన వ్యయ అంచనాలకు కేబినేట్ ఆమోదం తెలిపినందుకు రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చినందుకు ప్రధానికి సోషల్ మీడియా పోస్ట్‌లో ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయాలను తెలియజేశానని వెల్లడించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించాను. 
 
ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రైల్వే రూ.73,743 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వైష్ణవ్ తనకు తెలియజేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ థ్రిల్లర్ గా ది రాజా సాబ్ ఏప్రిల్ 10న రాబోతుందన్న డైరెక్టర్ మారుతి

శివకార్తికేయన్, సాయి పల్లవి చిత్రం అమరన్ లో ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేసిన నితిన్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటున్న నిఖిల్ సిద్ధార్థ్‌, రుక్మిణి వ‌సంత్

క్రిష్ణ ఫ్యామిలీకి చెడ్డపేరు రాకుండా వుండే సినిమాలు చేస్తున్నా : అశోక్ గల్లా

ప్రకాష్ రాజ్ స్వార్దపరుడు.. నిర్మాత నట్టి కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు తేనెలో ఇవి కలిపి తీసుకుంటే...

రాత్రి భోజనం ఆరోగ్యకరంగా వుండాలంటే?

గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా త్రిప్తి డిమ్రీని ప్రకటించిన ఫరెవర్ న్యూ

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments