Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు.. సహకరించినందుకు మోదీకి ధన్యవాదాలు.. బాబు

సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:08 IST)
పోలవరం ప్రాజెక్టుకు సహకరించినందుకు ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. 
విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హామీని ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు అంటూ బాబు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం ఫలప్రదంగా సాగిందని చంద్రబాబు తెలిపారు.
 
పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించిన సవరించిన వ్యయ అంచనాలకు కేబినేట్ ఆమోదం తెలిపినందుకు రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చినందుకు ప్రధానికి సోషల్ మీడియా పోస్ట్‌లో ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయాలను తెలియజేశానని వెల్లడించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించాను. 
 
ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రైల్వే రూ.73,743 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వైష్ణవ్ తనకు తెలియజేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments