Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితుడితో ఇంటర్ విద్యార్థిని ఎంజాయ్, ఆ తరువాత?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (20:56 IST)
అతనికి పెళ్ళయి ఇద్దరు పిల్లలు. ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగిపోతున్న జీవితం. అయితే లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండటం.. ఇంటి పక్కనే ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థి వివాహితుడిపై మోజు పెంచుకోవడం.. ఆమే ఒత్తిడి చేయడంతో శారీరకంగా కలవడం.. చివరకు పెద్దలకు తెలిసింది. దీనితో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
 
బీహార్ లోని నలంద జిల్లాకు చెందిన స్థానికంగా 12వ తరగతి చదువుతున్న రేష్మి రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. రేష్మి ఆత్మహత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. తన ఇంటి పక్కన ఒక వివాహితుడిని ప్రేమించడమే కాదు మూడు నెలల పాటు లాక్ డౌన్ కాలంలో అతనితో శారీరకంగా కలిసింది.
 
యువతి ఇంట్లో తెలిసి, ఆమెను వారు మందలించారు. అయితే యువతిలో మార్పు రాలేదు. ఇంట్లో యువతికి వేరే పెళ్ళి చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆ యువతి వివాహితుడి ఇంటికి వచ్చేసింది. తనకిప్పటికే పెళ్ళయిందని పెళ్ళి చేసుకోవడం కుదరదని అతను చెప్పాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది యువతి. తన ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments