Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఐఎం కౌన్సిలర్ హత్య

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (21:32 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఐంఎం కౌన్సిలర్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దుండగులు మోటారు వాహనంపై వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
 
నౌచండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధబాయ్ నగర్‌లో నివాసం ఉండే 40 ఏళ్ల జుబైర్ ఉదయం తన ఇంటి వెలుపల కారులో కూర్చుని ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు పోలీసు సూపరింటెండెంట్ వినీత్ భట్నాగర్ తెలిపారు.
 
80వ వార్డు నుండి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు జుబైర్. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ హత్యకు ఆస్తి వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments