Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఐఎం కౌన్సిలర్ హత్య

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (21:32 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఐంఎం కౌన్సిలర్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దుండగులు మోటారు వాహనంపై వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
 
నౌచండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధబాయ్ నగర్‌లో నివాసం ఉండే 40 ఏళ్ల జుబైర్ ఉదయం తన ఇంటి వెలుపల కారులో కూర్చుని ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు పోలీసు సూపరింటెండెంట్ వినీత్ భట్నాగర్ తెలిపారు.
 
80వ వార్డు నుండి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు జుబైర్. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ హత్యకు ఆస్తి వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments