Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకో కిల్లర్.. ఆరు నెలల్లో 10మందిని హత్య చేశాడు.. కుంభమేళాలో అరెస్ట్

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (12:19 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఆరు నెలల్లో 10 మంది హత్య చేసిన సీరియల్ సైకో కిల్లర్‌‌ను అలహాబాద్ కుంభమేళాలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌, అలహాబాద్ నగరంలో.. ఫుట్‌పాత్‌లో నిద్రించే వారు.. గత జనవరి పదో తేదీ దారుణంగా హత్యకు గురైయ్యారు. 
 
పదునైన ఆయుధంతో గొంతుకోసిన స్థితిలో హత్యకు గురయ్యారు. ఇదేవిధంగా 18వ తేదీ కూడా ఫుట్‌పాత్‌లో ముగ్గురు హత్యకు గురయ్యారు. ఇటీవల కుంభమేళా ప్రాంతంలో రాత్రి పూట ఒకరు హత్యకు గురయ్యారు. ఇలా వరుస హత్యలకు కారణమైన కిల్లర్ గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో సైకో కిల్లర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో పోలీసులు కుంభమేళా ప్రాంతంలో అరెస్ట్ చేశారు. గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు 10 మందిని ఈ సైకో కిల్లర్ హత్య చేశాడు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments