Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకో కిల్లర్.. ఆరు నెలల్లో 10మందిని హత్య చేశాడు.. కుంభమేళాలో అరెస్ట్

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (12:19 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఆరు నెలల్లో 10 మంది హత్య చేసిన సీరియల్ సైకో కిల్లర్‌‌ను అలహాబాద్ కుంభమేళాలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌, అలహాబాద్ నగరంలో.. ఫుట్‌పాత్‌లో నిద్రించే వారు.. గత జనవరి పదో తేదీ దారుణంగా హత్యకు గురైయ్యారు. 
 
పదునైన ఆయుధంతో గొంతుకోసిన స్థితిలో హత్యకు గురయ్యారు. ఇదేవిధంగా 18వ తేదీ కూడా ఫుట్‌పాత్‌లో ముగ్గురు హత్యకు గురయ్యారు. ఇటీవల కుంభమేళా ప్రాంతంలో రాత్రి పూట ఒకరు హత్యకు గురయ్యారు. ఇలా వరుస హత్యలకు కారణమైన కిల్లర్ గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో సైకో కిల్లర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో పోలీసులు కుంభమేళా ప్రాంతంలో అరెస్ట్ చేశారు. గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు 10 మందిని ఈ సైకో కిల్లర్ హత్య చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments