Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు చెందిన వస్తువులన్నీ మాయం.. ఏమయ్యాయి?

Webdunia
బుధవారం, 5 జులై 2023 (09:21 IST)
అక్రమ సంపాదన కేసుల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో దాదాపుగా 28 రకాల వస్తువులు మాయమైపోయాయి. వీటిని ఎవరు చోరీ చేశారో.. ఎవరు మాయం చేశారో తెలియడం లేదు. జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న 30 కేజీల బంగారం, వజ్రాభరణాలు మినహా మిగిలిన వస్తువులన్నీ కనిపించడం లేదు. ఈ మేరకు తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు కర్నాటక ప్రభుత్వ న్యాయవాది ఓ లేఖ రాశారు. 
 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత నుంచి గత 1996లో 30 కేజీల బంగారం, వజ్రాభరణాలు సహా అనేక రకాలైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీటిలో రెండు రకాల వస్తువులు మినహా 28 రకాల ఖరీదైన వస్తువులు మాయమైనట్టు కర్నాటక ప్రభుత్వ న్యాయవాది లేఖ రాశారు. 
 
జయలలితకు చెందిన 11344 ఖరీదైన చీరలు,250 శాలువాలు,750 జతల పాదరక్షకలు, గడియారాలు, తదితర 28 రకలా వస్తువులు జాడ లేదని, అవెక్కడున్నాయో తెలియదని అందులో పేర్కొన్నారు. అవి కనుక మీ ఆధీనంలో ఉంటచే వాటిని కర్నాటక కోర్టులో అప్పగించాలని కోరారు. బెంగుళూరు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ వస్తువులు వేలానికి వేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments