Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు చెందిన వస్తువులన్నీ మాయం.. ఏమయ్యాయి?

Webdunia
బుధవారం, 5 జులై 2023 (09:21 IST)
అక్రమ సంపాదన కేసుల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో దాదాపుగా 28 రకాల వస్తువులు మాయమైపోయాయి. వీటిని ఎవరు చోరీ చేశారో.. ఎవరు మాయం చేశారో తెలియడం లేదు. జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న 30 కేజీల బంగారం, వజ్రాభరణాలు మినహా మిగిలిన వస్తువులన్నీ కనిపించడం లేదు. ఈ మేరకు తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు కర్నాటక ప్రభుత్వ న్యాయవాది ఓ లేఖ రాశారు. 
 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత నుంచి గత 1996లో 30 కేజీల బంగారం, వజ్రాభరణాలు సహా అనేక రకాలైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీటిలో రెండు రకాల వస్తువులు మినహా 28 రకాల ఖరీదైన వస్తువులు మాయమైనట్టు కర్నాటక ప్రభుత్వ న్యాయవాది లేఖ రాశారు. 
 
జయలలితకు చెందిన 11344 ఖరీదైన చీరలు,250 శాలువాలు,750 జతల పాదరక్షకలు, గడియారాలు, తదితర 28 రకలా వస్తువులు జాడ లేదని, అవెక్కడున్నాయో తెలియదని అందులో పేర్కొన్నారు. అవి కనుక మీ ఆధీనంలో ఉంటచే వాటిని కర్నాటక కోర్టులో అప్పగించాలని కోరారు. బెంగుళూరు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ వస్తువులు వేలానికి వేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments