Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువనంతపురం వేదికగా సదరన్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్ మీట్..

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (22:43 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సదస్సు శనివారం తిరువనంతపురం వేదికగా జరుగనుంది. ఇందుకోసం హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే కేరళ రాష్ట్రానికి చేరుకున్నారు. అలాగే, ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం రాత్రే తిరువనంతపురంకు చేరుకున్నారు. 
 
ఆయన శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా చర్చించాల్సిన అంశాలపై దృష్టిసారించారు. ముఖ్యంగా, సీఎంగా స్టాలిన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య మెరుగైన సంబధాల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేస్తున్న విషయం తెల్సిందే. అలాగే, శనివారం జరిగే జోనల్ కౌన్సిల్ సద్సులోనూ చర్చించాల్సిన అంశాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. 
 
అలాగే, ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం తరపున ఆ రాష్ట్ర హోం మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా శుక్రవారం రాత్రికే తిరువనంతపురానికి చేరుకున్నారు. అలాగే, ఏపీ, కర్నాటక, పుదుచ్చేరి, లక్ష్యద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ చేంజర్ పైరసీ - ఏపీ లోక‌ల్ టీవీ అప్పల్రాజు అరెస్ట్

ఆకట్టుకున్న హరి హర వీరమల్లు పార్ట్-1 మాట వినాలి పాట విజువల్స్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments