Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో మళ్లీ రాజుకున్న హిజాబ్ వివాదం

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (12:16 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం ఒక్కసారి దేశాన్ని కుదిపేసింది. ఆ తర్వాత కర్నాటక హైకోర్టు తీర్పుతో ఈ వివాదానికి తెరపడిందని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, పరిస్థితి మరోమారు ఉత్పన్నమయ్యేలా కనిపిస్తుంది. యూనివర్శిటీలలో ప్రీఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి. దీంతో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తుంది. 
 
కర్నాటక హైకోర్టు మార్చి 15వ తేదీన ఇచ్చిన తీర్పుతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థులు హిజాబ్ ధరించకుండా పరీక్షకు హాజరుకారాదని నిర్ణయించుకున్నారు. వీరిలో కుందాపూర్‌కు చెందిన 24 మంది, బైందూరుకు చెందిన 14 మంది, ఉడిపి ప్రభుత్వ బాలికల పియు కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు ఉన్నారు. 
 
వీరంతా తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై, న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ విద్యార్థినులు గతంలో కూడా ప్రాక్టికల్ పరీక్షలను కూడా బహిష్కరించారు. ఇపుడు కూడా ప్రీ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్‌ను రాయకూడని నిర్ణయించుకున్న నేపథ్యంలో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments