Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో మళ్లీ రాజుకున్న హిజాబ్ వివాదం

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (12:16 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం ఒక్కసారి దేశాన్ని కుదిపేసింది. ఆ తర్వాత కర్నాటక హైకోర్టు తీర్పుతో ఈ వివాదానికి తెరపడిందని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, పరిస్థితి మరోమారు ఉత్పన్నమయ్యేలా కనిపిస్తుంది. యూనివర్శిటీలలో ప్రీఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి. దీంతో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తుంది. 
 
కర్నాటక హైకోర్టు మార్చి 15వ తేదీన ఇచ్చిన తీర్పుతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థులు హిజాబ్ ధరించకుండా పరీక్షకు హాజరుకారాదని నిర్ణయించుకున్నారు. వీరిలో కుందాపూర్‌కు చెందిన 24 మంది, బైందూరుకు చెందిన 14 మంది, ఉడిపి ప్రభుత్వ బాలికల పియు కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు ఉన్నారు. 
 
వీరంతా తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై, న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ విద్యార్థినులు గతంలో కూడా ప్రాక్టికల్ పరీక్షలను కూడా బహిష్కరించారు. ఇపుడు కూడా ప్రీ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్‌ను రాయకూడని నిర్ణయించుకున్న నేపథ్యంలో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments