Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ భార్య తన భర్తను మరో మహిళతో పంచుకోవాలని కోరుకోదు : అలహాబాద్ హైకోర్టు

Webdunia
మంగళవారం, 3 మే 2022 (15:13 IST)
భార్యాభర్తల బంధంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ ఒక్క భార్య కూడా తన భర్తను పరాయి మహిళతో పంచుకోవాలని కోరుకోదని వ్యాఖ్యానించింది. అందువల్ల అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యకు తెలియకుండా రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడం నేరమేనని అలహాబాద్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 
 
భార్య ఆత్మహత్యకు పురిగొల్పాడంటూ కింద కోర్టు నమోదు చేసిన అభియోగాలను కొట్టి వేయాలని కోరుతూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై జస్టిస్ రాహుల్ చతుర్వేది సారథ్యంలోని హైకోర్టు ధర్మానసం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
నిందితుడు ఒకరికి తెలియకుండా ఒకరి చొప్పున మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకుందని, అందువల్ల అతడి భార్య ఆత్మహత్య చేసుకుందని వ్యాఖ్యానించింది. ఓ భార్య తన ప్రాణాలు తీసుకోవడానికి కట్టుకున్న భర్త రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడమన్న ఒక్క కారణం చాలని ధర్మాసనం అభిప్రాయపడింది. మరో మహిళతో కలసి తన భర్త కాపురాన్ని పంచుకోవాలనుకోవడం ఓ భార్యకు శరాఘాతమేనని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments