Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ భార్య తన భర్తను మరో మహిళతో పంచుకోవాలని కోరుకోదు : అలహాబాద్ హైకోర్టు

Webdunia
మంగళవారం, 3 మే 2022 (15:13 IST)
భార్యాభర్తల బంధంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ ఒక్క భార్య కూడా తన భర్తను పరాయి మహిళతో పంచుకోవాలని కోరుకోదని వ్యాఖ్యానించింది. అందువల్ల అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యకు తెలియకుండా రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడం నేరమేనని అలహాబాద్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 
 
భార్య ఆత్మహత్యకు పురిగొల్పాడంటూ కింద కోర్టు నమోదు చేసిన అభియోగాలను కొట్టి వేయాలని కోరుతూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై జస్టిస్ రాహుల్ చతుర్వేది సారథ్యంలోని హైకోర్టు ధర్మానసం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
నిందితుడు ఒకరికి తెలియకుండా ఒకరి చొప్పున మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకుందని, అందువల్ల అతడి భార్య ఆత్మహత్య చేసుకుందని వ్యాఖ్యానించింది. ఓ భార్య తన ప్రాణాలు తీసుకోవడానికి కట్టుకున్న భర్త రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడమన్న ఒక్క కారణం చాలని ధర్మాసనం అభిప్రాయపడింది. మరో మహిళతో కలసి తన భర్త కాపురాన్ని పంచుకోవాలనుకోవడం ఓ భార్యకు శరాఘాతమేనని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments