Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసిలో మోదీకి పోటీగా ప్రియాంకా గాంధీనా...? అవసరమా?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:18 IST)
ఉత్తరప్రదేశ్, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ ఎదుర్కోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ రాయ్ వారణాసిలో మోదీతో పోటీగా బరిలోకి దిగుతున్నారు. వారణాసి నియోజకవర్గానికి గాను.. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. శుక్రవారం ఈ మేరకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో వారణాసిలో మోదీతో బరిలోకి దించే అభ్యర్థి పేరును కాంగ్రెస్ ప్రకటించకుండా సస్పెన్స్‌లో వుంచింది. అయితే వారణాసిలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని పోటీకి దించుతారని జోరుగా ప్రచారం సాగింది. ప్రియాంక గాంధీ ఈ నెల 29వ తేదీ నామినేషన్ దాఖలు చేసే అవకాశం వున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ వారణాసిలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిని ఆ పార్టీ గురువారం ప్రకటించింది.
 
ఇందులో భాగంగా అజయ్ రాయ్ పేరును తెరపైకి తెచ్చింది. గోరఖ్ పూర్ నియోజకవర్గంలో మదుసూధన్ తివారీ పోటీ చేస్తున్నట్లు కూడా కాంగ్రెస్ ప్రకటన చేసింది. దీంతో వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీకి దించే విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని టాక్ వస్తోంది. మోదీతో ప్రియాంక పోటీ వద్దని కాంగ్రెస్ సీనియర్ నేతలు సలహా ఇవ్వడంతోనే ఆమెను మోదీ పోటీ చేసే వారణాసిలో బరిలోకి దించలేదని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments