Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హిజాబ్' అనేది ముస్లిం మహిళ గుర్తింపు - లా బోర్డు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (11:41 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. అయితే, హిజాబ్ మహిళలకు వ్యతిరేకంగా నిరసనల పేరుతో ద్వేషాన్ని రెచ్చగొడుతూ వ్యాప్తి చేస్తున్న వ్యక్తులను ఎదుర్కోవడానికి ముస్లిం మహిళలు తప్పనిసరిగా ముందుకురావాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. 
 
"నా ప్రియమైన సోదరీమణులారా... హిజాబ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి, పక్షపాతాన్ని పారద్రోలడానికి, మీరు హిజాబ్‌తో అణిచివేయడలేదని, కానీ, దాంతో గౌరవంగా, స్వేచ్ఛగా ఉన్నారని తెలియజేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మీ విజయం ముస్లిందరి విజయం" అంటూ సోషల్ మీడియాలో లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఉమ్రైన్ మహపూజ్ రహ్మానీ పిలుపునిచ్చారు. హిజాబ్ అనేది ముస్లిం మహిళ గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments