Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హిజాబ్' అనేది ముస్లిం మహిళ గుర్తింపు - లా బోర్డు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (11:41 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. అయితే, హిజాబ్ మహిళలకు వ్యతిరేకంగా నిరసనల పేరుతో ద్వేషాన్ని రెచ్చగొడుతూ వ్యాప్తి చేస్తున్న వ్యక్తులను ఎదుర్కోవడానికి ముస్లిం మహిళలు తప్పనిసరిగా ముందుకురావాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. 
 
"నా ప్రియమైన సోదరీమణులారా... హిజాబ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి, పక్షపాతాన్ని పారద్రోలడానికి, మీరు హిజాబ్‌తో అణిచివేయడలేదని, కానీ, దాంతో గౌరవంగా, స్వేచ్ఛగా ఉన్నారని తెలియజేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మీ విజయం ముస్లిందరి విజయం" అంటూ సోషల్ మీడియాలో లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఉమ్రైన్ మహపూజ్ రహ్మానీ పిలుపునిచ్చారు. హిజాబ్ అనేది ముస్లిం మహిళ గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments