Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభ్యర్థుల వ్యయపరిమితిని పెంచిన ఎన్నికల సంఘం

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (09:21 IST)
భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయ పరిమితిని పెంచింది. అంటే, ఇకపై పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార ఖర్చు కింద రూ.95 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షల చొప్పున ఖర్చు చేయొచ్చు. అలాగే, పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థులు రూ.40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.28 లక్షలు చొప్పున ఖర్చు చేసేలా వ్యయపరిమితిని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 
 
ఇకముందు దేశ వ్యాప్తంగా జరుగబోయే అన్ని ఎన్నికలకు ఈ కొత్త వ్యయపరిమితి వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ కూడా గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా జారీచేసింది. ఈ యేడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సివుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల వ్యయపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments