Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్‌పై నిర్ణయం తీసుకునే ముందు మా వాదనలు వినండి : సుప్రీంలో కేంద్రం

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (13:56 IST)
భారత ఆర్మీలో సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్ ఇపుడు సుప్రీంకోర్టుకు చెంతకు చేరింది. ఈ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కనీసం పార్లమెంట్ ఆమోదం కూడా లేకుండానే నియామక ప్రక్రియను మార్చారంటూ పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హర్ష్ అజయ్ సింగ్ అనే న్యాయవాది దాఖలు చేశారు.
 
అగ్నిపథ్ అమలుపై మరోమారు పునరాలోచన చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అంతకుముందు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ అనే ఇద్దరు లాయర్లు కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిన్నింటినీ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంపై సుప్రీంకోర్టు ఏదేనీ ఆదేశాలు జారీచేసే ముందు తమ వాదనలు కూడా వినాలంటూ కేంద్ర ప్రభుత్వం తరపున ఒక పిటిషన్ దాఖలైంది. అగ్నిపథ్‌కు సంబధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నట్టయితే తమ వైపు నుంచి కూడా వాదనలను వినాలని కేంద్రం కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments