Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్‌పై నిర్ణయం తీసుకునే ముందు మా వాదనలు వినండి : సుప్రీంలో కేంద్రం

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (13:56 IST)
భారత ఆర్మీలో సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్ ఇపుడు సుప్రీంకోర్టుకు చెంతకు చేరింది. ఈ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కనీసం పార్లమెంట్ ఆమోదం కూడా లేకుండానే నియామక ప్రక్రియను మార్చారంటూ పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హర్ష్ అజయ్ సింగ్ అనే న్యాయవాది దాఖలు చేశారు.
 
అగ్నిపథ్ అమలుపై మరోమారు పునరాలోచన చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అంతకుముందు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ అనే ఇద్దరు లాయర్లు కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిన్నింటినీ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంపై సుప్రీంకోర్టు ఏదేనీ ఆదేశాలు జారీచేసే ముందు తమ వాదనలు కూడా వినాలంటూ కేంద్ర ప్రభుత్వం తరపున ఒక పిటిషన్ దాఖలైంది. అగ్నిపథ్‌కు సంబధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నట్టయితే తమ వైపు నుంచి కూడా వాదనలను వినాలని కేంద్రం కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments