Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంచుకున్న మహిళను తిన్న 20 పిల్లులు

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (13:45 IST)
ఇంట్లో కుప్పకూలిపోయిన మహిళను తాను పెంచుకున్న 20 పిల్లులు తినేశాయి. ఈ దుర్ఘటన రష్యాలోని రోస్టోవ్‌లో జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. వివరాల్లోకి వెళితే.. 20 పిల్లులను అల్లారు ముద్దుగా పెంచుకున్న మహిళకు పిల్లులే యముడిగా మారాయి. 
 
ఏమైందో ఏమో కానీ ఆ మహిళ ఒక్కసారిగా ఇంట్లోనే కుప్పకూలి చనిపోయింది. దీంతో పిల్లులకు ఆహారం పెట్టేవారు లేక ఒంటరిగా మిగిలిపోయాయి. 
 
పిల్లులకు ఆహారం లేక.. చనిపోయి పడి ఉన్న తమ యజమానినే తిన్నాయని పిల్లులను రక్షించిన వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే ఆమె మరణించిన రెండు వారాల తర్వాత పాక్షికంగా పిల్లులు తిన్న మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments