Webdunia - Bharat's app for daily news and videos

Install App

Agneepath: ఇలా రైళ్లకి నిప్పు పెట్టే పోకిరీలు ఆర్మీకి పనికిరారు: మాజీ సైన్యాధిపతి మాలిక్ వ్యాఖ్యలు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (19:53 IST)
అగ్నిపథ్ పథకం అర్థంకానివాళ్లు ఇలాంటి దాడులు చేస్తున్నారనీ, రైళ్లు, బస్సులపై రాళ్ల దాడి చేస్తూ దేశ ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే పోకిరీలు సైన్యానికి పనికిరారంటూ మాజీ ఆర్మీ చీఫ్ మాలిక్ అన్నారు. అగ్నిపథ్ అద్భుతమైన పథకమనీ, ఆ పథకం ద్వారా ఎందరో దేశానికి సేవ చేసే అవకాశం వుంటుంది చెప్పారు.

 
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు సికింద్రాబాదులో జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, దాడులపై మాలిక్ స్పందించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీ తీసుకోదని చెప్పారు. సాయుధ బలగాలనేవి దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవే కానీ వారికి సమస్యగా ఎన్నటికీ కాదన్నారు. బలగాల్లో దేశం కోసం పోరాడే ఉత్తమ పౌరులు కావాలనీ, ఇలా రైళ్లకి నిప్పు పెట్టే పోకిరీలు కాదన్నారు.

 
ఇటీవల ఆర్మీ రిక్రూట్మెంట్ ఆపివేసినందువల్ల పరీక్ష పూర్తిచేయనివారు ఎంతోమంది వుండివుండవచ్చు. అలాంటివారిలో కొందరి వయసు ఆర్మీలో ప్రవేశ వయసును దాటిపోయి వుండవచ్చు. ఐతే ఈ సమస్యను తను అర్థం చేసుకోగలననీ, అలాగని దాడులు చేస్తే ఎట్లా అని ప్రశ్నించారు. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత అందులో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని తను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments