నేపాల్‌లో వరదలు: 16 మంది మృతి, 22 మంది గల్లంతు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (19:34 IST)
హిమాలయ ప్రాంతమైన నేపాల్‌లో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. మనాంగ్, సింధుపాల్‌చోక్ జిల్లాల్లో వరదలతో 16 మంది మృతి చెందగా, మరో 22 మంది జాడ గల్లంతైనట్టు నేపాల్ ఆర్మీ తెలిపింది. 
 
వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడం, జల దిగ్బంధంలో చిక్కుకున్నవారిని కాపాడటం, బాధితుల సహాయ, పునరావసంపై ప్రభుత్వం దృష్టి సారించిందని హోం వ్యవహారాల శాఖ ప్రతినిధి జనక్‌రాజ్ దహల్ తెలిపారు.  
 
లాంజుంగ్, మ్యగ్డి, ముస్తాంత్, మనాంగ్, పల్ప, బజ్‌హాంగ్‌లలో వరదలు, కొండచరియల ఘటనల ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. తమకోసి నదీతీర ప్రాంతం, నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments