కందిరీగలు కుట్టడంతో తల్లీకూతుళ్లు దుర్మరణం... ఎక్కడ?

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (14:50 IST)
తల్లీకూతుళ్లు కందిరీగలు కుట్టడంతో దుర్మరణం చెందిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ.. తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. చండీఘడ్‌లోని పీజీఐ హాస్పిటల్‌లో విద్యాదేవీ.. అంజన కుమారీ చికిత్స పొందారు. గడ్డి తీసుకొచ్చేందుకు పొలానికి వెళ్లిన వాళ్లిద్దరూ తిరిగి వస్తుండగా కందిరీగల గుంపు వారిని దారుణంగా కుట్టాయి. 
 
అది విని పరిగెత్తుకుని వచ్చిన స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. తాండా మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేసినప్పటికీ చండీఘడ్‌కు తరలించాలని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలో సాధారణ జీతానికి పనిచేస్తున్న బాధితురాలి భర్త ట్రీట్మెంట్ కోసం డబ్బులు సమకూర్చలేకపోయాడు. ఇద్దరు కొడుకుల తల్లి అయిన మహిళ చికిత్స తీసుకుంటూనే మృతి చెందింది. పంచాయతీ చీఫ్ లతా కుమారీ చాలా పేదరికానికి చెందిన యువతి అని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments