Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. రూ.5కోట్లు డిమాండ్ చేస్తున్నారు.. రేవణ్ణ సోదరుడు

సెల్వి
శనివారం, 22 జూన్ 2024 (11:39 IST)
తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని లైంగిక నేరాల నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు ఆరోపించాడు. ప్రజ్వల్ రేవణ్ణను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కొద్ది రోజులకే ఇది జరిగింది.
 
కర్ణాటకలోని హసన్‌లో తనను లైంగిక వేధింపుల తప్పుడు కేసుతో బెదిరిస్తున్నారని పలువురు మహిళల లైంగిక నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్-సెక్యులర్ నాయకుడు సూరజ్ రేవణ్ణ ఆరోపించారు.
 
సూరజ్ రేవణ్ణ స్నేహితుడు శివకుమార్ ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. చేతన్, అతని బావ తనను సంప్రదించి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని, తమ డిమాండ్లను నెరవేర్చకుంటే సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించారని శివకుమార్ ఆరోపించారు.
 
తనకు ఉద్యోగం ఇప్పించాలని చేతన్ మొదట తనను సంప్రదించినట్లు శివకుమార్ తెలిపాడు. శివకుమార్ అతనికి సూరజ్ రేవణ్ణ నంబర్ ఇచ్చి సూరజ్‌ని సంప్రదించమని అడిగాడు. అయితే ఉద్యోగం రాకపోవడంతో శివకుమార్, సూరజ్‌లను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం