Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జ్ఞానవాపి మసీదు కేసు' విచారణ అడ్వకేట్ గుండెపోటుతో మృతి

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (11:44 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జ్ఞానవాపి మసీదు, శృంగార్ గౌరి కేసుల్లో ముస్లింల తరపున కోర్టుల్లో వాదిస్తూ వచ్చిన సీనియర్ న్యాయవాది అభయ్‌నాథ్ యాదవ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అభయ్‌నాథ్‌ను చాతిలో నొప్పి రాగానే వారణాసిలోని మక్బూల్ ఆలం రోడ్డులోని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కాగా, జ్ఞానవాపి, శృంగార్ గౌరి కేసుల్లో మెయింటెనబులిటీ (వినడం, వినకపోవడం) అనే అంశంపై అన్ని పార్టీలు ఇప్పటికే తమ వాదనలు వినిపించాయి. ఈ నెల 4వ తేదీ నుంచి అభయ్‌నాథ్ ముస్లిం పక్షం తరపు వాదనలను కోర్టులో వినిపించాల్సివుంది. ఇంతలోనే ఆయన గుండెపోటుతో మరణించారు. కాగా, ఈ జ్ఞానవాపి కేసులో అభయ్‌నాథ్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments