Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైర్ పంక్చర్ అయ్యింది.. ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశారంటే?

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (15:22 IST)
Rohini
కర్ణాటకలో మైసూరు డిప్యూటీ కమిషనర్ (డిసి) పనిచేస్తున్న రోహిణి సింధూరి ప్రభుత్వ ఆదేశాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా మైసూరులోకి పర్యటక ప్రాంతాలను వీక్షించడానికి వెళ్ళారు. 
 
ఆమె సొంతంగా కారు డ్రైవ్ చేస్తూ అక్కడి బయలుదేరారు. మార్గంమధ్యలో టైర్‌ పంక్చర్‌ అయ్యింది. దీంతో ఆమె స్వయంగా టైర్‌ను జాకీ సహాయంతో తీసి మరో టైర్‌ను మార్చుకున్నారు. ఈ సమయంలో స్థానికులు ఆ వీడియోను తీశారు.
 
అక రోహిణి సింధూరు లాంటి నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్. కానీ ఆమె అలాంటి ఏవి పట్టించుకోకుండా తన కారు టైర్‌ను స్వయంగా మార్చుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

ఇండియన్ కల్చర్ ఎంతో గొప్పదంటున్న అమెరికన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments