Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరునెలల శిశువుపై దారుణం... మత్తులో ఆ యువకుడు ఏం చేశాడంటే?

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (13:18 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఆరు నెలల శిశువు గొంతు కోశాడు ఓ యువకుడు. గంజాయి మత్తులో వున్న యువకుడు కత్తితో ఆరునెలల శిశువు కొంతుకోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై పుళల్ లక్ష్మీపురంకు చెందిన వివేక్ కుమార్- ప్రియ దంపతులకు ఆరు నెలల సాయి చరణ్ అనే శిశువు వుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ దంపతులు నివాసముండే ప్రాంతంలోనే ఆకాశ్ అనే యువకుడు తల్లిదండ్రులతో నివాసం వుంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా యువకుడి ఇంటి తాళాన్ని ఆతడి తల్లి ప్రియ వద్ద ఇచ్చి వెళ్లేది. అలా ఓ రోజు ప్రియ ఇంటికి తాళం కోసం వెళ్లాడు ఆకాష్. ఇంటి తాళాలు ఆకాష్ వద్ద ఇచ్చేందుకు ప్రియకు ఇష్టం లేదు. 
 
ఎందుకంటే గంజాయి పీల్చిన మత్తులో వున్న ఆకాశ్‌కు ఇంటి తాళం ఇవ్వడం కుదరదని చెప్పేసింది ప్రియ. దీంతో ఆవేశానికి లోనైన ఆకాశ్  ప్రియ ఆరు నెలల శిశువును గొంతుకోశాడు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ప్రియపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శిశువు ఎగ్మోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments