Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిస్సా హాస్టల్‌‌ విద్యార్థినికి కాన్పు.. కారణం ఎవరు? పురిటి నొప్పులు వచ్చేదాకా?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (11:10 IST)
ఒడిస్సాలోని హాస్టల్‌‌లో బసచేసి చదువుకునే 8వ తరగతి విద్యార్థినికి కాన్పు జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఒడిస్సా, కందమాల్ జిల్లాలోని ఓ పాఠశాలలో చదివే విద్యార్థిని ఓ హాస్టల్‌లో బస చేసింది. ఈ హాస్టల్‌లో వుంటే చదువుకున్న 8వ తరగతి విద్యార్థినికి ఉన్నట్టుండి కడుపులో నొప్పి ఏర్పడింది. 
 
నొప్పిని తట్టుకోలేక నరకయాతన అనుభవించిన ఆమెను హాస్టల్ సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరిశోధించిన వైద్యులు ఆమె గర్భంగా వున్నట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలో కాన్పు జరుగనుందని కూడా చెప్పేశారు. 
 
వైద్యులు చెప్పినట్లు చిన్నారికి పండంటి బిడ్డ పుట్టింది. దీంతో షాకైన విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ వార్డెన్, కుక్ మాస్టర్‌లతో పాటు పలువురి వద్ద విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments