Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిస్సా హాస్టల్‌‌ విద్యార్థినికి కాన్పు.. కారణం ఎవరు? పురిటి నొప్పులు వచ్చేదాకా?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (11:10 IST)
ఒడిస్సాలోని హాస్టల్‌‌లో బసచేసి చదువుకునే 8వ తరగతి విద్యార్థినికి కాన్పు జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఒడిస్సా, కందమాల్ జిల్లాలోని ఓ పాఠశాలలో చదివే విద్యార్థిని ఓ హాస్టల్‌లో బస చేసింది. ఈ హాస్టల్‌లో వుంటే చదువుకున్న 8వ తరగతి విద్యార్థినికి ఉన్నట్టుండి కడుపులో నొప్పి ఏర్పడింది. 
 
నొప్పిని తట్టుకోలేక నరకయాతన అనుభవించిన ఆమెను హాస్టల్ సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరిశోధించిన వైద్యులు ఆమె గర్భంగా వున్నట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలో కాన్పు జరుగనుందని కూడా చెప్పేశారు. 
 
వైద్యులు చెప్పినట్లు చిన్నారికి పండంటి బిడ్డ పుట్టింది. దీంతో షాకైన విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ వార్డెన్, కుక్ మాస్టర్‌లతో పాటు పలువురి వద్ద విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments