Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు ఉత్సవాలకు రంగం సిద్ధం.. 2,600 ఎద్దులు... రె ఢీ..

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (11:00 IST)
తమిళనాడు జల్లికట్టు ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. జల్లికట్టును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జల్లికట్టు పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది జల్లికట్టులో 2,600 ఎద్దులు పాల్గొంటుండగా, వాటిని అదుపు చేసేందుకు తాము సిద్ధమని 3400 మంది యువకులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 
 
మొత్తం 64 చోట్ల పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోటీలు జరిపే బరులు ఉండాలని, పశువులను హింసించరాదని, వైద్యులు అందుబాటులో ఉండాలని పళనిస్వామి సర్కార్ ఆదేశించింది. అవనియపురం, పాలమేడు, అనంగానల్లురు తదితర ప్రాంతాల్లో పశువులను కట్టడి చేసే యువత సాహసాలను తిలకించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments