Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతరుల ముందు అలా మాట్లాడింది.. భార్యను 40సార్లు కత్తితో పొడిచి?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (15:28 IST)
భార్యాభర్తల గొడవలు సాధారణమే. అయితే హర్యానాలో భర్తను ఇతరుల ముందు అదేపనిగా హేళన చేసి మాట్లాడటం.. ఇతరుల ముందు తీసిపారేయడం చేసింది. అంతే ఎంతో సహనంతో వుండిన భర్త.. ఆవేశానికి గురైనాడు. అంతే భార్యను హతమార్చాడు. ఈ ఘటన హర్యానా, గుర్గామ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గుర్గామ్‌ ప్రాంతానికి చెందిన పంకజ్‌కు వన్షిక శర్మతో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగినప్పటి నుంచి భార్య భర్తను తీసిపారేశాలా మాట్లాడటం.. ఇతరుల ముందు అతనిని హేళన చేస్తువుండేది. ఇలా ఆదివారం కూడా భర్తను దూషించింది. 
 
ఇతరుల ముందు హేళన చేసింది. ఇక సహనం కోల్పోయిన పంకజ్... భార్య వన్షికపై కక్ష్య కట్టాడు. ఆమె నిద్రించిన వెంటనే 40సార్లు కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వన్షికా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టు మార్టం కోసం పంపారు. పంకజ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments