Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతరుల ముందు అలా మాట్లాడింది.. భార్యను 40సార్లు కత్తితో పొడిచి?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (15:28 IST)
భార్యాభర్తల గొడవలు సాధారణమే. అయితే హర్యానాలో భర్తను ఇతరుల ముందు అదేపనిగా హేళన చేసి మాట్లాడటం.. ఇతరుల ముందు తీసిపారేయడం చేసింది. అంతే ఎంతో సహనంతో వుండిన భర్త.. ఆవేశానికి గురైనాడు. అంతే భార్యను హతమార్చాడు. ఈ ఘటన హర్యానా, గుర్గామ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గుర్గామ్‌ ప్రాంతానికి చెందిన పంకజ్‌కు వన్షిక శర్మతో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగినప్పటి నుంచి భార్య భర్తను తీసిపారేశాలా మాట్లాడటం.. ఇతరుల ముందు అతనిని హేళన చేస్తువుండేది. ఇలా ఆదివారం కూడా భర్తను దూషించింది. 
 
ఇతరుల ముందు హేళన చేసింది. ఇక సహనం కోల్పోయిన పంకజ్... భార్య వన్షికపై కక్ష్య కట్టాడు. ఆమె నిద్రించిన వెంటనే 40సార్లు కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వన్షికా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టు మార్టం కోసం పంపారు. పంకజ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments