Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా రైతు అకౌంట్‌లోకి రూ.200 కోట్లు.. ఎలా వచ్చాయ్?

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (12:36 IST)
హర్యానా రైతు అకౌంట్‌లోకి రాత్రికి రాత్రే ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.200 కోట్లు వచ్చి పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని చక్రీ దాద్రీ జిల్లాకు చెందిన విక్రమ్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో రూ.200 కోట్లు పడినట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు. 
 
వ్యవసాయ చేస్తూ జీవనం సాగించే విక్రమ్ తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అయితే బ్యాంక్ అధికారులు చెప్పింది విని షాక్ అయ్యాడు. 
 
అతడి అకౌంట్‌లో రూ.200 కోట్లు వున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. ఈ డబ్బు ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments