Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా తిని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మృతి

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (13:51 IST)
రాత్రిపూట పరోటా తిని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మరణించిన ఘటన కోవైలో చోటుచేసుకుంది. తమిళనాడు, కోయంబత్తూరులో పరోటా తిని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. 
 
తిరుప్పూరుకు చెందిన హేమచంద్రన్ అనే కాలేజీ విద్యార్థి కోవైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ వచ్చాడు. ఇతడు కన్నన్‌పాళయంలోని ఓ హోటల్‌లో స్నేహితులతో కలిసి రాత్రి పూట పరోటా తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
తెల్లారినా హేమచంద్రన్ నిద్రలేవలేకపోవడంతో స్నేహితులు అతనిని ఆస్పత్రికి తరలించారు. కానీ హేమచంద్రన్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై హేమచంద్రన్ స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments