Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా తిని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మృతి

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (13:51 IST)
రాత్రిపూట పరోటా తిని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మరణించిన ఘటన కోవైలో చోటుచేసుకుంది. తమిళనాడు, కోయంబత్తూరులో పరోటా తిని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. 
 
తిరుప్పూరుకు చెందిన హేమచంద్రన్ అనే కాలేజీ విద్యార్థి కోవైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ వచ్చాడు. ఇతడు కన్నన్‌పాళయంలోని ఓ హోటల్‌లో స్నేహితులతో కలిసి రాత్రి పూట పరోటా తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
తెల్లారినా హేమచంద్రన్ నిద్రలేవలేకపోవడంతో స్నేహితులు అతనిని ఆస్పత్రికి తరలించారు. కానీ హేమచంద్రన్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై హేమచంద్రన్ స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments