Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిస్కెట్ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు

యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలోని మదన్‌పురాలో చోటుచేసుకున్న బాలుడి ఆత్మహత్య అందరిలోనూ కలకలం రేపింది.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (19:14 IST)
యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలోని మదన్‌పురాలో చోటుచేసుకున్న బాలుడి ఆత్మహత్య అందరిలోనూ కలకలం రేపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం తల్లి తన కుమారునికి బిస్కెట్ కొనుక్కోవడానికి 2 రూపాయలు ఇవ్వలేదని కోపగించుకున్న ఆ బాలుడు పాఠశాలకు వెళ్లేటప్పుడు తన తల్లి చున్నీని తీసుకుని వెళ్లాడు. ఆ చున్నీతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు... ఆత్మహత్య చేసుకున్న బాలుడిని చంద్రభాన్‌గా గుర్తించారు. అయితే చంద్రభాన్ స్కూల్‌కి బయలుదేరే ముందు తల్లి అతడికి టీ ఇచ్చి బిస్కెట్ ఇవ్వలేదని, అందువలన బిస్కెట్ కోసం 2 రూపాయలు ఇవ్వాల్సిందేనని మొండికేశాడు. చివరకు ఆమె చంద్రభాన్‌ను కొట్టడంతో ఆమె చున్నీ తీసుకుని స్కూలుకు బయలుదేరాడు. ఇక సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. 
 
గ్రామ సమీపంలో ఉన్న పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో చంద్రభాన్ గ్రామస్తులకు కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments