Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో విషాదం.. శివరాత్రి వేడుకల్లో పూజారులు పెట్టిన ప్రసాదం తిని...

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:28 IST)
మహాశివరాత్రి పర్వదినంన రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో విషాదం నెలకొంది. ఓ ఆలయం వద్ద ఇచ్చిన ప్రసాదం తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, వైద్యులు.. దుంగార్‌పూర్ చేరుకుని బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
 
ఫుడ్ పాయిజన్ వల్లే భక్తులు అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించి, టెస్టు నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.
 
రాజస్థాన్ రాజ్‌భవన్‌లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా.. రాజ్‌భవన్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు రాజ్‌భవన్ సిబ్బంది హాజరయ్యారు. సీఎం అశోక్ గెహ్లాట్ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపి పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments