Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలో స్టూడెంట్స్ రొమాన్స్.. ఏడుగురు సస్పెండ్

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (17:22 IST)
తరగదిలోనే సహచర విద్యార్థులతో కొందరు విద్యార్థులు రొమాన్స్ చేశారు. దీంతో ఏడుగురు విద్యార్థులను కాలేజీ యజమానులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... సిల్చార్‍లోని రామానుజ్ గుప్తా కాలేజీలో విద్యార్థినీ విద్యార్థులు తరగతి గదిలోనే రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో రొమాన్స్ గుట్టు బయటకు వచ్చింది. కాలేజీ భోజన విరామ సమయంలో కొందరు విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
తరగతి గదిలో నలుగురు అమ్మాయిలతో ముగ్గురు అబ్బాయిలు కలిసి రొమాన్స్ చేశారు. దీనిపై కన్నెర్రజేసిన కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆ ఏడుగురు విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments