Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలో స్టూడెంట్స్ రొమాన్స్.. ఏడుగురు సస్పెండ్

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (17:22 IST)
తరగదిలోనే సహచర విద్యార్థులతో కొందరు విద్యార్థులు రొమాన్స్ చేశారు. దీంతో ఏడుగురు విద్యార్థులను కాలేజీ యజమానులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... సిల్చార్‍లోని రామానుజ్ గుప్తా కాలేజీలో విద్యార్థినీ విద్యార్థులు తరగతి గదిలోనే రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో రొమాన్స్ గుట్టు బయటకు వచ్చింది. కాలేజీ భోజన విరామ సమయంలో కొందరు విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
తరగతి గదిలో నలుగురు అమ్మాయిలతో ముగ్గురు అబ్బాయిలు కలిసి రొమాన్స్ చేశారు. దీనిపై కన్నెర్రజేసిన కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆ ఏడుగురు విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments