Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా - తమిళనాడు సరిహద్దుల్లో ఆరు అడుగుల గోడ

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (20:13 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటాయి. అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో గోడ ఒకటి ప్రత్యక్షమైంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలతో పాటు జనసంచారం పూర్తిగా అడ్డుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా, ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో రహదారులపై ఆరు అడుగుల గోడను నిర్మించారు. 
 
వేలూరు జిల్లాలో కరోనా వైరస్ జిల్లా కలెక్టర్ షణ్ముగం అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, ఈ గోడను స్థానికులు నిర్మించారు. వేలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉందన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments