Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ఏళ్ల బాలికపై కాలేజీ యువకుల అత్యాచారం.. వీడియో తీసి..?

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (17:48 IST)
మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఒక మైనర్ బాలికను ఆరుగురు మైనర్ బాలురు సాముహిక అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ధార్వాడ్ జిల్లాలో నివాసముండే ఒక 15 ఏళ్ల బాలిక పదవ తరగతి చదువుతోంది. ఈ బాలికను స్కూలుకు వెళ్లి వస్తుండగా.. మార్గ మధ్యంలో 17 ఏళ్ల వయసున్న ఆరుగురు కాలేజ్ యువకులు పరిచయమయ్యారు. 
 
ఈ పరిచయంతో ఆ బాలికపై ఆ యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై వీడియో తీసి బెదిరించసాగారు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని మూడు నెలల్లో ఆరుగురు, ఆరు చోట్ల బాలికపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ వేధింపులను తాళలేక బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే వారు పోలీసుల వద్దకు చేరుకొని ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు యువకులను అరెస్ట్ చేసి, వారి వద్దనున్న వీడియోలను డిలీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments