Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టులో రూ.6.40 లక్షల కోట్ల డిజిటల్‌ చెల్లింపులు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:54 IST)
దేశంలో డిజిటల్‌ చెల్లింపులు రికార్డ్‌ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అన్ని డిజిటల్‌ యాప్‌ల నుంచి రూ.6.39 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పిసిఐ) వెల్లడించింది.

ఈ ఒక్క మాసంలోనే సుమారు 350 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇంతక్రితం జులై మాసంతో పోల్చితే లావాదేవీల్లో 9.5 శాతం పెరుగుదల, విలువలో 5.4 శాతం వృద్థి చోటు చేసుకుంది.

దేశంలో 2016లో యుపిఐ సేవలు అందుబాటులోకి రాగా.. నోట్ల రద్దు, కరోనా ఆంక్షలతో చెల్లింపులు అమాంతం పెరిగాయి. భారత్‌లో మొత్తం 50 థర్డ్‌పార్టీ యుపిఐ యాప్‌లు పని చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments