Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను మింగేసిన కొండ చిలువ.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (10:43 IST)
ఇండోనేషియాలో ఓ విషాదకరఘటన జరిగింది. 54 యేళ్ల మహిళను 24 అడుగులు పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. అటవీ ప్రాంతంలోని రబ్బరు ఏరేందుకు వెళ్లిన ఆ మహిళ అనూహ్యంగా కొండచిలువ చేతిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలోని అటవీ ప్రాంతానికి ఓ 54 యేళ్ల మహిళ రబ్బరు ఏరేందుకు వెళ్లింది. ఆమె రెండు రోజులైన తిరిగి రాకపోవడంతో అనుమానించిన భర్త.. ఆమెను వెతుక్కుంటూ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆమె చెప్పులు. జాకెట్, హెడ్‌స్కార్ఫ్, కత్తి వంటివి కనిపించాయి. దీంతో ఆయన అధికారులకు సమాచారం అందించారు. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన అటవీ అధికారులు అడవిని జల్లెడపట్టగా ఓ కొండ చిలువ కనిపించింది. దాని పొట్ట ఉబ్బెత్తుగా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. ఆ మహిళను కొండచిలువ మింగేసి ఉంటుందని భావించారు. ఆ తర్వాత గ్రామస్థులతో కలిసి దానిని చంపి పొట్టను చీల్చారు. అందులో మహిళ కళేభరాన్ని వెలికి తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments