Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్‌లో కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (15:39 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హహీర్పూర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు సేవించి 535 మందికి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ జిల్లాలోని అనేక గ్రామాలకు జల్ శక్తి మిషన్ కింద నీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ నీరు విషపూరితమయ్యాయి. వీటిని సేవించిన అనేక మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు లోనయ్యారు. 
 
నీళ్ళలో పెద్దమొత్తంలో బ్యాక్టీరియా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగానే అనారోగ్యం పాలయ్యారని రంగ్‌గాస్ పంచాయతీ హెడ్ రాజీవ్ కుమార్ తెలిపారు. అయితే, నిర్మాణంలో ఉన్న ట్యాంకులో నిల్వ ఉంచిన నీటిని శుద్ధి చేయకుండా పంపిణీ చేసారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైన వారంతా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుకు సొంత నియోజకవర్గమైన నౌదాన్‌కు చెందినవారే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments