Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్‌లో కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (15:39 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హహీర్పూర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు సేవించి 535 మందికి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ జిల్లాలోని అనేక గ్రామాలకు జల్ శక్తి మిషన్ కింద నీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ నీరు విషపూరితమయ్యాయి. వీటిని సేవించిన అనేక మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు లోనయ్యారు. 
 
నీళ్ళలో పెద్దమొత్తంలో బ్యాక్టీరియా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగానే అనారోగ్యం పాలయ్యారని రంగ్‌గాస్ పంచాయతీ హెడ్ రాజీవ్ కుమార్ తెలిపారు. అయితే, నిర్మాణంలో ఉన్న ట్యాంకులో నిల్వ ఉంచిన నీటిని శుద్ధి చేయకుండా పంపిణీ చేసారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైన వారంతా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుకు సొంత నియోజకవర్గమైన నౌదాన్‌కు చెందినవారే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments