Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముకాటుకు మరణిస్తున్న భారతీయుల సంఖ్య 50వేలకు చేరింది..

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (10:43 IST)
భారతదేశంలో పాములు అధిక సంఖ్యలో నివసిస్తాయి. భారతదేశంలో ఏటా 30 లక్షల నుంచి 40 లక్షల మంది పాము కాటుతో బాధపడుతున్నారు. ఏడాదిలో పాము కాటుతో మరణిస్తున్న భారతీయుల సంఖ్య 50 వేలకు చేరిందని లోక్‌సభలో జరిగిన చర్చలో సరన్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. 
 
ప్రపంచంలోనే అత్యధికంగా పాముకాటు మరణాలు భారత్‌లోనే ఉన్నాయి. పేదరికం, జాతీయ విపత్తుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో బీహార్ మొదటి స్థానంలో ఉంది. పాముకాటు మరణాల సంఖ్య కూడా బీహార్‌లోనే ఎక్కువగా ఉంది.
 
పాముకాటు మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా పాముకాటు ఘటనలు ఎక్కువయ్యాయి. దేశంలో 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పాముకాట్ల సంఘటనలు కూడా పెరుగుతాయని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments