Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం - ట్రెండ్స్ ఇవే...

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (08:33 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. 
 
అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల మేరకు ప్రస్తుతం బీజేపీ అధిక్యంలో కొనసాగుతుంటే, సమాజ్‌వాదీ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధిక్యంలో కొనసాగుతుంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ, మణిపూర్‌లో కాంగ్రెస్, గోవాల్ కాంగ్రెస్ పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి. 
 
ఈ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. యూపీలో మొత్తం 403 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. దీంతో 75 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. పంజాబ్‌లో 117 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. గోవాలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోనూ ఒకే దశలో కూడా పోలింగ్ నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments