Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్ హైవేలో రోడ్డు ప్రమాదం.. గంగానదిలో అస్థికలను కలిపి తిరిగి వస్తుండగా..?

Webdunia
మంగళవారం, 17 మే 2022 (16:15 IST)
Accident
ఢిల్లీ-జైపూర్ హైవేలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలైనారు. ఢిల్లీ-జైపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న క్రూయిజర్ ఆగి వున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వున్నారు. హరిద్వార్ నుండి జైపూర్‌కు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
 
తండ్రి అస్థికలను హరిద్వార్ వద్ద గంగానదిలో నిమజ్జనం చేసిన తరువాత రామ్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రేవారీ పోలీసులు చెప్పారు. 
 
మృతులను సమౌడ్ గ్రామానికి చెందిన మల్లు రామ్, మహేందర్ కుమార్, సుగ్నా, ఆశిష్, భోరి దేవిగా గుర్తించారు. క్షతగాత్రులను రేవారి జిల్లాలోని బావల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments