జైపూర్ హైవేలో రోడ్డు ప్రమాదం.. గంగానదిలో అస్థికలను కలిపి తిరిగి వస్తుండగా..?

Webdunia
మంగళవారం, 17 మే 2022 (16:15 IST)
Accident
ఢిల్లీ-జైపూర్ హైవేలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలైనారు. ఢిల్లీ-జైపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న క్రూయిజర్ ఆగి వున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వున్నారు. హరిద్వార్ నుండి జైపూర్‌కు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
 
తండ్రి అస్థికలను హరిద్వార్ వద్ద గంగానదిలో నిమజ్జనం చేసిన తరువాత రామ్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రేవారీ పోలీసులు చెప్పారు. 
 
మృతులను సమౌడ్ గ్రామానికి చెందిన మల్లు రామ్, మహేందర్ కుమార్, సుగ్నా, ఆశిష్, భోరి దేవిగా గుర్తించారు. క్షతగాత్రులను రేవారి జిల్లాలోని బావల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments