Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్వార్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి

అల్వార్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి
Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (16:04 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ కారు ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీని బ‌లంగా ఢీకొట్ట‌ింది. ఈ ప్రమాదంలో కారులోవున్న 8 మందిలో ఐదుగురు అక్కడిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో చికిత్స నిమిత్తం అల్వార్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 
 
ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం 5.30 గంట‌ల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదు సీట్ల కెపాసిటీగ‌ల కారులో మొత్తం 8 మంది ఉన్నార‌ని, ప్ర‌మాదంలో ఆ కారులోని ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందార‌ని పోలీసులు చెప్పారు. 
 
మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. కారులోని వారు క‌థుమార్‌లో గోవ‌ర్ధ‌న్ ప‌రిక్ర‌మ నిర్వ‌హించి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments