Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు జవాన్లను కాల్చివేసిన సహ జవాను

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (18:05 IST)
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌ క్యాంపులో భారత సరిహద్దు దళానికి చెందిన ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఐదుగురు సాటి జావన్లను తుపాకీతో కాల్చివేశాడు. తనను తోటి జవాన్లు అవహేళనకు గురిచేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన జవాను తన వద్ద తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మొత్తు ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో మరో జవాను కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments