Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు జవాన్లను కాల్చివేసిన సహ జవాను

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (18:05 IST)
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌ క్యాంపులో భారత సరిహద్దు దళానికి చెందిన ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఐదుగురు సాటి జావన్లను తుపాకీతో కాల్చివేశాడు. తనను తోటి జవాన్లు అవహేళనకు గురిచేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన జవాను తన వద్ద తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మొత్తు ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో మరో జవాను కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments