భార్య ప్రియుడిపై భర్త కాల్పులు.. పురుషాంగంపై కాల్పులు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (12:26 IST)
భార్య ప్రియుడిపై భర్త కాల్పులు జరిపారు. కేరళ, చెంగ్గనూర్ జిల్లాలో దారుణం జరిగింది. పురుషాంగంపై తుపాకీతో కాల్పులు జరపడంతో ప్రియుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ముండంకాపుగా వాసిగా గుర్తించారు.
 
అయితే భర్త.. భార్యతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో భార్య వేరొకరితో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న భర్త.. భర్య ఇంటికి చేరుచుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. 
 
ఈ కాల్పుల్లో ప్రియుడి పురుషాంగం వద్ద తీవ్ర గాయమైంది. ప్రస్తుతం క్షతగాత్రుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులకు ప్రియుడు ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం