Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇంట్లో 40 మందికి కరోనా

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (16:23 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇదిలావుంటే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారిక నివాసంలో జరిపిన కోవిడ్ పరీక్షల్లో 40కి కరోనా వైరస్ సోకింది. 
 
ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు. నిజానికి రెండు మూడు రోజుల క్రితం వరకు ఈ రాష్ట్రంలో పెద్దగా కరోనా పాజిటివ్ కేసులు లేవు. కానీ, ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. 
 
ఇదిలావుంటే, సీఎం కార్యాలయ సిబ్బందిని కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసుల తీవ్ర దృష్ట్యా మరో కొద్ది రోజుల పాటు సీఎంను మరో ఇంటికి మార్చాలని అధికారులు సూచించినట్టు సమాచారం. దీంతో సీఎం కోసం పాట్నాలోనే మరో ఇంటిని గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments