Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇంట్లో 40 మందికి కరోనా

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (16:23 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇదిలావుంటే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారిక నివాసంలో జరిపిన కోవిడ్ పరీక్షల్లో 40కి కరోనా వైరస్ సోకింది. 
 
ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు. నిజానికి రెండు మూడు రోజుల క్రితం వరకు ఈ రాష్ట్రంలో పెద్దగా కరోనా పాజిటివ్ కేసులు లేవు. కానీ, ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. 
 
ఇదిలావుంటే, సీఎం కార్యాలయ సిబ్బందిని కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసుల తీవ్ర దృష్ట్యా మరో కొద్ది రోజుల పాటు సీఎంను మరో ఇంటికి మార్చాలని అధికారులు సూచించినట్టు సమాచారం. దీంతో సీఎం కోసం పాట్నాలోనే మరో ఇంటిని గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments