Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో విషాదం.. పడవ ప్రమాదంలో 40 మంది గల్లంతు?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (10:12 IST)
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో విషాదం నెలకొంది. జనాలతో వెళ్తున్న రెండు పడలు ఇంద్రావతి నదిలో బోల్తా పడ్డాయి.. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతు అయ్యారు..ప్రమాదం నుంచి 13 మందిని స్థానికులు రక్షించారు.

వీరందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు..చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు..అయితే గల్లంతు అయినా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి..గల్లంతు అయినా వారు సిరోంచ తాలూక సోమనపల్లి వాసులుగా గుర్తించారు.
 
అయితే సామర్థ్యానికి మించి పడవలో జనాలు ఎక్కడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు..ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 
బస్సుబోల్తా.. ఐదుగురి మృతి
మహారాష్ట్రలో బస్సుబోల్తా పడిన ఘటనలో ఐదుగురు మరణించారు. బుధవారం ఉదయం విసర్వాడీ సమీపంలోని కొండైబారి ఘాట్‌ సమీపంలోని లోయలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 31 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

మల్కాపూర్‌ నుండి సూరత్‌ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిందని, ఈ ఘటనలో బస్స డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ముగ్గురు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments