Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహర్రం వేడుకలో అపశృతి - హై- వోల్టేజ్ వైర్ తాకి నలుగురు మృతి

Webdunia
శనివారం, 29 జులై 2023 (13:24 IST)
Moharram
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో ముహర్రం ఊరేగింపుకు సిద్ధమవుతున్న సమయంలో హై ఓల్టేజ్ వైర్ తగిలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెతర్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖెత్కో గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఇనుముతో చేసిన జెండా లైవ్ వైర్‌కు తగిలిందని.. దీంతో విద్యుదాఘాతంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారని  బొకారో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రియదర్శి అలోక్ తెలిపారు. 
 
శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వారు ముహర్రం ఊరేగింపు కోసం సిద్ధమవుతుండగా ఈ సంఘటన జరిగింది. 11,000 వోల్టేజ్ హై-టెన్షన్ విద్యుత్ తీగలో ఇనుముతో చేసిన ఇస్లాం జెండా తాకడంతో నలుగురు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments