Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైని తాకిన తుఫాను.. గాలిలోకి ఎగిరిన పైకప్పులు.. 36 మందికి గాయాలు

సెల్వి
సోమవారం, 13 మే 2024 (20:17 IST)
Mumbai
దేశ వాణిజ్య రాజధాని ముంబైని తుఫాను ముంచెత్తింది. తుఫాను కారణంగా వేగంగా వీచిన గాలులతో  ముంబైలోని పలు పరిసరాలు భారీ దుమ్ముతో కమ్ముకుపోయాయి. తుఫాను తాకిన తర్వాత వివిధ సంఘటనలలో కనీసం 36 మంది గాయపడ్డారని, రాబోయే కొద్ది గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
తుఫాను, ఈదురు గాలులు, తేలికపాటి వర్షాలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాదాపు 66 నిమిషాల పాటు సేవలను నిలిపివేయాల్సి వచ్చింది.
 
ముంబై ఘట్కోపర్ తూర్పులోని పంత్ నగర్ వద్ద పెట్రోల్ పంపుపై ఒక భారీ మెటల్ హోర్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 35 మంది గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments