Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిదిని చంపేసిన పోలీసులు.. వదినపై అకృత్యానికి పాల్పడ్డారు... ఎందుకు?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:11 IST)
లాకప్ డెత్‌ను కళ్లారా చూసిన ఓ మహిళపై రాజస్థాన్ పోలీసులు అకృత్యానికి పాల్పడ్డారు. మహిళను దారుణంగా హింసించిన పోలీసులు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని చిరు జిల్లా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేమిచంద్ (22) అనే వ్యక్తి దొంగతనం చేసి అరెస్టయ్యాడు. ఈ నెల 6న అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు నిందితుడి వదినను కూడా అదుపులోకి తీసుకున్నారు.  
 
విచారణ పేరుతో నేమిచంద్‌ను తీవ్రంగా హింసించడంతో పాటు పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక బాధితుడు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయాడు. నేమిచంద్ వదిన కళ్ల ముందే చనిపోవడంతో పోలీసుల దృష్టి ఆమెపై పడింది. ఆమె నేమిచంద్ లాకప్ డెత్‌ను బయటికి చెప్పేస్తుందనే భయంతో.. ఆమెను తీవ్రంగా హింసించారు. ఆమె గోళ్లు పీకేశారు. 
 
కను రెప్పలు కూడా తెరవలేనంత తీవ్రంగా కొట్టారు. నిస్సహాయురాలిగా పడివున్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments